కొండమల్లేపల్లి: హైదరాబాద్ రోడ్డులోని కే.యం.ఆర్ ఫంక్షన్ హాల్లో పెండ్లిపాకల గ్రామానికి చెందిన మాజీ MPP మేకల శ్రీనివాస్ యాదవ్ గారి కుమార్తె అక్షిత – అవినాష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్షిత–అవినాష్ దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా దాంపత్య జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆలంపల్లి నరసింహ, దేవేందర్ నాయక్, పెద్దలు పానుగంటి మల్లయ్య, మాజీ MPTC యాదగిరి, మాజీ సర్పంచ్ కొండ భీమనపల్లి, నిర్మల్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అక్షిత–అవినాష్ దంపతులకు Ayush 24 News తరఫున హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
కొండమల్లేపల్లి: హైదరాబాద్ రోడ్డులోని కే.యం.ఆర్ ఫంక్షన్ హాల్లో పెండ్లిపాకల గ్రామానికి చెందిన మాజీ MPP మేకల శ్రీనివాస్ యాదవ్ గారి కుమార్తె అక్షిత – అవినాష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను
06సెప్టెంబర్2026
06:23 ఉదయం AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply