దేవరకొండ: మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను చందంపేట మండల PACS చైర్మన్ జ్వాల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ మెగా క్యాంప్లో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి చందంపేట మండల మాజీ ఎంపీపీ లోకసాని తిరుపతన్న, డిండి మండల మాజీ జడ్పీటీసీ రాఘవచారి, మాజీ జడ్పీటీసీ సలహాదారు మోహన్ కృష్ణ, మాజీ ఎంపీపీ నున్సావత్ పార్వతీ–చందునాయక్, పోలేపల్లి సర్పంచ్ శ్రీను, పార్వతీదేవి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు హరీష్ వంగల, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు ఆర్కే తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను వడ్త్య రమేష్ శాలువాలతో సత్కరించారు. అలాగే పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
మహిళల కోసం ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షా కేంద్రం ప్రారంభం
దేవరకొండ: మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను చందంపేట మండల PACS చైర్మన్ జ్వాల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్
06సెప్టెంబర్2026
06:23 ఉదయం AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply