
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత జనరల్ ఓపీ
రాంప్జీ నాయిక్ హాస్పిటల్లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు అయుష్ 24 న్యూస్: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రాంప్జీ నాయిక్ హాస్పిటల్లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు అందించనున్నట్లు ఆసుపత్రి…

రాంప్జీ నాయిక్ హాస్పిటల్లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు అయుష్ 24 న్యూస్: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రాంప్జీ నాయిక్ హాస్పిటల్లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు అందించనున్నట్లు ఆసుపత్రి…

దేవరకొండకు చెందిన నేనావత్ సింహచలం.. స్పాన్సర్షిప్ కోసం ఎదురుచూపులు దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ మండలం సీతారాం తండాకు చెందిన యువ క్రీడాకారుడు నేనావత్ సింహచలం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో…

గణపతి నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై చర్చ మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.…

రాజకీయాల్లో వ్యక్తిత్వమే ప్రధానమని బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి వ్యాఖ్య మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రాజకీయాల్లో ఉన్నవారికి వ్యక్తిత్వం, విలువలు ముఖ్యమని, స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థులపై అసత్య…

గేట్స్ ఫౌండేషన్ సాంకేతికతతో నెట్జీరో టాయిలెట్లు.. లుంబినీ పార్కులో తొలి యూనిట్ల ఏర్పాటు హైదరాబాద్, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం మరో ఆధునిక సాంకేతికతకు…

న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకుడు రామావత్ రమేష్ నాయక్ దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): కొండమల్లేపల్లి మండలంలోని పెళ్లిపాకల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న దేవరోని…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్…

విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు కడం, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): విద్యార్థులు పోటీ తత్వంతో ముందుకు సాగినప్పుడే తమ విద్యా సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోగలరని…

ఉత్తమ ఉపాధ్యాయులకు దళిత ప్రజా సంఘాల ఘన సన్మానం మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని దళిత ప్రజా సంఘాల నాయకులు అన్నారు.…

మండపాలు, విగ్రహాలు, నిమజ్జనం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్…