
రైతులకు మరింత మేలు!
ఎలిగేడుకు నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు మార్కెట్ పాలకవర్గం నియామకం — చైర్మన్గా పొట్యాల రమేష్ పెద్దపల్లి, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల రైతులకు ప్రభుత్వం…

ఎలిగేడుకు నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు మార్కెట్ పాలకవర్గం నియామకం — చైర్మన్గా పొట్యాల రమేష్ పెద్దపల్లి, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల రైతులకు ప్రభుత్వం…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రోత్సాహంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముత్తారం, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల…

హైదరాబాద్లో పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం హైదరాబాద్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: హైదరాబాద్లోని రాజమౌలాలో గల పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి…

గణపతి నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై చర్చ మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.…

రాజకీయాల్లో వ్యక్తిత్వమే ప్రధానమని బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి వ్యాఖ్య మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రాజకీయాల్లో ఉన్నవారికి వ్యక్తిత్వం, విలువలు ముఖ్యమని, స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థులపై అసత్య…

గేట్స్ ఫౌండేషన్ సాంకేతికతతో నెట్జీరో టాయిలెట్లు.. లుంబినీ పార్కులో తొలి యూనిట్ల ఏర్పాటు హైదరాబాద్, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం మరో ఆధునిక సాంకేతికతకు…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్…

ఉత్తమ ఉపాధ్యాయులకు దళిత ప్రజా సంఘాల ఘన సన్మానం మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని దళిత ప్రజా సంఘాల నాయకులు అన్నారు.…

మండపాలు, విగ్రహాలు, నిమజ్జనం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్…

ఆలయ అభివృద్ధి పనులపై సంతృప్తి.. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి ధర్మపురి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి…