Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
బ్రేకింగ్ న్యూస్

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

07:05 ఉదయం AM

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:
పేదల సంక్షేమం, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ అన్నారు.

మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్ తండాలో ఈశ్వర్ కుటుంబానికి నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని, జహీరాబాద్ మండలంలోని హోతి (బి) గ్రామంలో ఉప్పరి నర్సింలు కుటుంబానికి నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని డా. ఏ. చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు పవన్ రాథోడ్, హుగ్గేల్లి రాములు, మాజీ మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, మాజీ పట్టణ అధ్యక్షులు కండేం నర్సింలు, సర్పంచులు ప్రేమ్ రాథోడ్, రాజ్ కుమార్, విష్ణు, ఏఎంసీ డైరెక్టర్లు శేఖర్, వంశీ రాజ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
22 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *