Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › “మా భూమి.. మా హక్కు” డిబేట్‌లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
బ్రేకింగ్ న్యూస్

“మా భూమి.. మా హక్కు” డిబేట్‌లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ: 99TV న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 22A – “మా భూమి మా హక్కు” ప్రత్యేక డిబేట్ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారితో కలిసి రమావత్ రవీంద్ర

02:21 మధ్యాహ్నం PM

22ఏ భూముల సమస్యలపై హరీశ్‌రావుతో కలిసి చర్చ

దేవరకొండ: 99టీవీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 22ఏ – “మా భూమి.. మా హక్కు” ప్రత్యేక డిబేట్ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.

ఈ డిబేట్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్‌రావుతో కలిసి రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని, 22ఏ భూముల సమస్యలు, భూ హక్కులు, రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా భూములపై హక్కు కలిగి ఉన్న ప్రజలకు న్యాయం జరగాలని వారు పేర్కొన్నారు. 22ఏ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు వారి భూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రజల భూ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *