చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ తల్లి వారి (దేవిని సేవ) ను నేటి నుండి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు నేడు మొదటి రోజు తొలి సేవ సందర్భంగా జాలే బ్రదర్స్ స్వగృహానికి వచ్చిన శ్రీశ్రీశ్రీ చిత్రియాల అంకాలమ్మ తల్లి వారిని దర్శించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మన ప్రియతమ నాయకులు జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లు..!!

ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఆ చిత్రియాల అంకాలమ్మ తల్లి వారి ఆశీస్సులు ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో సుఖాసంతోషాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లు అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు..!!!
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..!!!
#మీJNRయువసేన
#andalammavenkatreddy foundation
#jalebrothers official
#narasimhareddy
#tilakreddy
#devarakonda constituency










Leave a Reply