
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
క్రషర్ మిల్లు సమీపంలోని గుట్టల్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహం గుర్తింపు కొండమల్లేపల్లి, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన…

క్రషర్ మిల్లు సమీపంలోని గుట్టల్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహం గుర్తింపు కొండమల్లేపల్లి, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన…

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు తెలంగాణ ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఈ వర్గాలకు చెందిన ఓటర్ల…

నాగారం, ఆగస్టు 28: SIR ఫేజ్–2 ప్రక్రియలో భాగంగా నాగారం, మల్లెపల్లి, కన్నాల గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఓటరు జాబితాను ప్రజలకు వివరించారు. ఓటరు జాబితాలో పేర్లు, వివరాలను…

ప్రేమకు, రక్షణకు, అప్యాయతకు చిరునామా – రాఖీ పౌర్ణమి వేడుకలు హైదరాబాద్, ఆగస్టు 28 (AYUSH24 News): అన్నాచెల్లెళ్ల మధ్య విడదీయరాని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో,…

వరద బాధితులకు మందులు, ఆహారం, సహాయక సామగ్రి – భారతీయుల రక్షణకు ప్రత్యేక చర్యలు న్యూఢిల్లీ/కాఠ్మాండు, ఆగస్టు 28 (AYUSH24 News): నేపాల్ను అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదల నేపథ్యంలో భారతదేశం మానవతా…

అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అపూర్వమైన ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు ఈరోజు తన సోదరీమణులతో కలిసి ఎంతో…

దేవరకొండ: పవిత్రమైన రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు…

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాండన్ ధర్మేందర్ సింగ్ కొండ భీమనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాండన్ ధర్మేందర్ సింగ్…

జడ్చర్ల మండలం గంగాపూర్లో మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ ఫౌండర్ మాస్టర్ కేశవ్ గౌడ్ ఇంటిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జడ్చర్ల మండలం, గంగాపూర్ — ఆగస్టు 28 | అయుష్…

మంథని, ఆగస్టు 28 — అయుష్ 24 న్యూస్ మంథని మున్సిపాలిటీ పరిధిలోని మథర్ థెరిస్సా మహిళా పొదుపు సమితికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా వ్యవహారాలపై పూర్తిస్థాయి సమాచారం అందించాలని కోరుతూ నామని…