
420 హామీలు – ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ నిరసన
మంథనిలో ఫ్లెక్సీలు, బాకీ కార్డులతో ఆందోళన.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శలు మంథని, సెప్టెంబర్ 2 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో…

మంథనిలో ఫ్లెక్సీలు, బాకీ కార్డులతో ఆందోళన.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శలు మంథని, సెప్టెంబర్ 2 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో…

అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశాలు దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్: దేవరకొండ నియోజకవర్గంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, సాగులో ఉన్న పంటలకు చివరి వరకు సాగునీరు అందేలా…

బీసీ సంఘాల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి భేరి రామచందర్ యాదవ్ డిమాండ్ హైదరాబాద్, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధురాలు, తొలి మహిళా పార్లమెంట్ సభ్యురాలు…

రక్తదానం చేసి సందేశం ఇచ్చిన జనసేన నాయకుడు నల్లగోపుల వెంకట చలపతిరావు కలిదిండి, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని…

సెప్టెంబర్ 3 సాయంత్రం 4:30 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలి దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:దేవరకొండ పట్టణంలోని ఎం.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న హెల్త్…

ఆర్థిక లావాదేవీలు, రుణాలు, వడ్డీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలి: నామాని హరికృష్ణ కలెక్టర్కు ఫిర్యాదు.. జిల్లా సహకార అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడి మంథని, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:మంథని…

అధ్యక్ష, కార్యదర్శులుగా ప్రశాంత్, మణికంఠ చేవెళ్ల, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:చేవెళ్ల డివిజన్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఏ కన్వీనర్ చరణ్…

చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజలకు నష్టం: ఆర్టీఐఎఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డా. కొర్ర కిషన్ నాయక్ అయుష్ 24 న్యూస్:సమాచార హక్కు చట్టం–2005 అమలులో కొందరు ప్రజా సమాచార అధికారులు (పీఐఓలు) నిర్లక్ష్యం వహిస్తున్నారని…

దేవరకొండ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీలు’, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్…

కోతుల దాడులతో భయాందోళనలో వార్డు ప్రజలు రాకపోకలకు జంకుతున్న స్థానికులు.. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ మంథని, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజుపల్లిలో కోతుల బెడద…