hyderabad News
Verified local stories, reporter updates and latest developments.

మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న
చర్చి అభివృద్ధికి రూ.50 వేల ఆర్థిక సాయం.. ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ఎస్.ఆర్. పురం మండలం, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్: స్వధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తూ మత సామరస్యాన్ని…

కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం
త్వరలోనే ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపిస్తాం జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం, ఆశీల్మెట్ట జంక్షన్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను…

పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?!
బామిడి రాజు రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఖాయమంటున్న స్థానికులు శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం — అయుష్ 24 న్యూస్: రాజకీయ పదవి లేకుండానే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ సామాజికవేత్త,…

దళిత, పేద రైతుల భూములకు పరిహారం ఇవ్వాలి
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం తీసుకున్న భూమికి భూమి లేదా ఎకరానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన రైతులు, ప్రజా సంఘాల నాయకులు యాలాల, సెప్టెంబర్ 13…

క్రీడాకారులను అభినందించిన టీపీసీసీ మెంబర్ డా. టి. రితిక్ రెడ్డి
జోనల్ స్థాయి క్రికెట్, వాలీబాల్ విజేతలకు బహుమతుల ప్రదానం పరిగి: పరిగి పట్టణంలోని నంబర్ వన్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన జోనల్ స్థాయి క్రికెట్, వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతుల ప్రదాన కార్యక్రమం…

హనుమాన్ మందిర గజస్తంభం ఏర్పాటుకు హామీ
నీలం మధు ముదిరాజ్కు గ్రామస్తుల అభినందనలు తెర్పోల్, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్: తెర్పోల్ గ్రామంలో పునర్నిర్మాణం చేపడుతున్న హనుమాన్ మందిరానికి గజస్తంభం ఏర్పాటు చేయిస్తానని మెదక్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు
దేవినేనిగూడలో కొత్త విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు దేవినేనిగూడ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్: దేవినేనిగూడ గ్రామపంచాయతీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కొత్తగా విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల…

లోక్ అదాలత్లో న్యాయ విద్యార్థులకు ప్రత్యక్ష పాఠాలు
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ను పరిశీలించిన MSS Law College 40+ మంది విద్యార్థులు హైదరాబాద్, సెప్టెంబర్ 12: న్యాయాన్ని పుస్తకాల్లో చదవడంతో పాటు, న్యాయస్థానంలో అది ఆచరణలో ఎలా అమలవుతుందో…

లోక్ అదాలత్లో న్యాయ విద్యార్థులకు ప్రత్యక్ష పాఠాలు
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ను పరిశీలించిన MSS Law College 40+ మంది విద్యార్థులు హైదరాబాద్, సెప్టెంబర్ 12: న్యాయాన్ని పుస్తకాల్లో చదవడంతో పాటు, న్యాయస్థానంలో అది ఆచరణలో ఎలా అమలవుతుందో…

ఫోర్త్ సిటీ భూముల కేటాయింపులపై రాజకీయ దుమారం
రూ.200 కోట్ల భూమిని రూ.7 కోట్లకే కేటాయించారన్న బీఆర్ఎస్ ఆరోపణలు – కేటీఆర్, హరీశ్రావు పర్యటనతో తుక్కుగూడ, రావిర్యాలలో హైటెన్షన్ హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) పరిధిలో…

ఫోర్త్ సిటీ భూముల కేటాయింపులపై రాజకీయ దుమారం
రూ.200 కోట్ల భూమిని రూ.7 కోట్లకే కేటాయించారన్న బీఆర్ఎస్ ఆరోపణలు – కేటీఆర్, హరీశ్రావు పర్యటనతో తుక్కుగూడ, రావిర్యాలలో హైటెన్షన్ హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) పరిధిలో…

ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచేందుకు కీలక అడుగు
తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్.. ఫిలిప్పీన్స్ ఆసక్తి రైతులు, రైస్మిల్లర్లు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం – మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన బియ్యానికి…

భార్యాభర్తలకే PM SHRI & RANI LAXMI BAI SEPF DEFENCE CLASSES పాఠశాలల కేటాయింపులు ఎలా? అర్హులైన సీనియర్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లకు అవకాశం ఎందుకు లేదు?
గత 4–5 ఏళ్ల కేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలి – నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి నాగర్కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ అందించేందుకు అమలు చేస్తున్న PM SHRI Self…

మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల దురుసు వైఖరి.. గవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు
అసెంబ్లీ ఆవరణలో చోటుచేసుకున్న ఘటనపై ఫిర్యాదు ప్రభుత్వ అణచివేత చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్న ప్రతినిధి బృందం హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేల…

గణేష్ ఉత్సవాల్లో DJలపై ఆంక్షలు.. భక్తి ఉత్సవాలకు భద్రతే ప్రథమ ప్రాధాన్యత
ఉత్సవాల ఆనందం అందరికీ ఉండాలి.. నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత తెలంగాణలో గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా వేలాది గణేష్ మండపాలు ఏర్పాటు చేసి…

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే…

