Khammam News
Verified local stories, reporter updates and latest developments.

కామేపల్లి అంగన్వాడీ ప్రాజెక్టు నూతన కమిటీ ఎన్నిక
ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎంపిక కామేపల్లి: తెలంగాణ ప్రగతిశీల అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ అనుబంధం) కామేపల్లి అంగన్వాడీ ప్రాజెక్టు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐఎఫ్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్…

బైక్ ఫైనాన్స్లో బాదుడే బాదుడు..!
అదనపు భారమెంత? నిబంధనలు ఏం చెబుతున్నాయి? తెల్లకాగితాలపైనే ఒప్పందాలా? ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఎక్కడ? నంబర్ ప్లేట్ లేని వాహనాల సంగతేంటి? ఖమ్మం: ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనే సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఖమ్మం…

పోలీసులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరిక
బీఆర్ఎస్ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం: పువ్వాడ జూలూరుపాడు: పోలీసు అధికారులు, సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం విధులు నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. అధికార పార్టీ నేతల…

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సత్తుపల్లిలో బీఆర్ఎస్ రణభేరి
విద్యార్థులు, నిరుద్యోగులతో సండ్ర వెంకట వీరయ్య భారీ నిరసన ర్యాలీ యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ సత్తుపల్లి, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువత, విద్యార్థులకు…

పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు చెక్కు అందజేత
విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన నీలం మదన్న నాగర్కర్నూల్, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పండుగ సాయన్న విగ్రహానికి నీలం మదన్న ఆర్థిక సహాయం అందించారు. విగ్రహ…

ఏపీలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ ప్రారంభం అమరావతి, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.…

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సత్తుపల్లిలో బీఆర్ఎస్ రణభేరి
విద్యార్థులు, నిరుద్యోగులతో సండ్ర వెంకట వీరయ్య భారీ నిరసన ర్యాలీ సత్తుపల్లి, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపిస్తూ…

పాలేరు పాత కాల్వకు నీటి విడుదల
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు పాలేరు, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:పాలేరు నియోజకవర్గ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలేరు పాత కాల్వ ద్వారా వెంటనే నీటిని…

భూ భారతి అవకతవకలపై బీజేపీ మహా దీక్ష
రైతుల భూములకు రక్షణ కల్పించాలి.. 22-A సమస్యలను పరిష్కరించాలి మహా దీక్షకు బయలుదేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:భూ భారతి పేరుతో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న…

అందరి చూపు కొండా దంపతుల వైపే!
మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కొండా పయనం ఎటువైపు? కాంగ్రెస్లో కొండా ప్రాబల్యంపై ఆసక్తికర చర్చ వరంగల్, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:మాజీ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన పరిణామం…
