State News
District-wise Telangana news in one state desk.

ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు
దేవరకొండ, సెప్టెంబర్ 14, ఆయుష్ 24 న్యూస్:పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ దేవరకొండ పట్టణంలోని దొడ్డి అశోక్–సువర్ణ దంపతుల కాంప్లెక్స్లో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం…

🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు
ఓవర్ స్పీడ్తో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు నల్గొండ జిల్లా నెరడుగొమ్మ మండలం వైజాగ్ కాలనీ సమీపంలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.…

గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం
షాద్నగర్ న్యూ పవర్ కుంగ్ఫూ అకాడమీ విద్యార్థులకు అభినందనలు షాద్నగర్, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి: హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో ప్రతిభ కనబరిచి స్టార్…

భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు
వాడవాడలా ఘనంగా వినాయక చవితి వేడుకలు దేవరకొండ, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలో వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో గణనాథునికి…

కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
జమ్మికుంటకు చెందిన వేద పండితుడు బ్రహ్మశ్రీ మండలేముల శ్రీ కపర్తి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హైదరాబాద్, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి: వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి…

మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి: మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో…

ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్
కాటారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ చెరువుల్లో నీళ్లు నిల్వ చేయకపోవడంతో వేల ఎకరాలు సాగుకు దూరమవుతున్నాయని విమర్శ కాటారం, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS…

పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
587 మందికి కంటి పరీక్షలు.. 162 మందికి శస్త్రచికిత్సలు దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS: దేవరకొండ మండలంలోని పడమటిపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష…

ఘనంగా వినాయక చవితి వేడుకలు
7వ వార్డులో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని 7వ వార్డు ఎల్ఐసీ…

దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు — బాలు నాయక్
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.…

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
మంథని, సెప్టెంబర్ 13 (ఆయుష్ 24 న్యూస్):వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మంథనిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,…

పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి
మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ మంథని, సెప్టెంబర్ 13 (ఆయుష్ 24 న్యూస్):పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఐటీ శాఖ…

ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ను పరామర్శించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
కరీంనగర్, సెప్టెంబర్ 13:కరీంనగర్లోని సన్రైస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన రేపాక శ్రీనివాస్ను మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు…

వర్షాల కోసం అల్లాహ్ను వేడుకున్న ముస్లిం సోదరులు
దేవరకొండ: వర్షాలు సమృద్ధిగా కురిసి కరువు పరిస్థితులు తొలగిపోవాలని, పాడిపంటలు సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ దేవరకొండ ఈద్గా మైదానంలో ఆదివారం ముస్లిం సోదరులు ప్రత్యేకంగా ఇస్తిస్కా నమాజ్ నిర్వహించారు.…

మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న
చర్చి అభివృద్ధికి రూ.50 వేల ఆర్థిక సాయం.. ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ఎస్.ఆర్. పురం మండలం, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్: స్వధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తూ…

ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ
రూ.5 వేల ఆర్థిక సాయం.. చిన్నారుల పేరుపై రూ.10 వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ నిజాంపేట మండలం, వెంకటాపూర్ — అయుష్ 24 న్యూస్: నిజాంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన…

కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం
త్వరలోనే ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపిస్తాం జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం, ఆశీల్మెట్ట జంక్షన్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: రాష్ట్రంలోని…

పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?!
బామిడి రాజు రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఖాయమంటున్న స్థానికులు శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం — అయుష్ 24 న్యూస్: రాజకీయ పదవి లేకుండానే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న…



