🚨 అత్యవసరం: నేడు ఉదయం 10 గంటలకు ఎర్రాయగూడెం, బోడు, కొప్పురాయి, ఆర్సీ పేటలో SIR ఓటరు జాబితా పరిశీలన – ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొననున్నారు.
ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కోరం కనకయ్య గారు రేపు ఉదయం 10:00 గంటలకు SIR (Special Intensive Revision) ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం ఎర్రాయగూడెం, బోడు, కొప్పురాయి, ఆర్సీ పేట (RC పేట) గ్రామ పంచాయతీలలో నిర్వహించబడుతుంది.
ఈ సందర్భంగా సంబంధిత గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా పరిశీలన కీలకమైన బాధ్యత. ప్రతి అర్హ ఓటరు వివరాలు సక్రమంగా నమోదయ్యేలా అందరూ సహకరించాలి.
– AYUSH 24 NEWS | The Voice of Truth

