
మంథనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ, రైతుల యత్నం
24 గంటల విద్యుత్ సరఫరా హామీ అమలు చేయాలని డిమాండ్ విద్యుత్ డీఈకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు, రైతులు మంథని, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: బీజేపీ రాష్ట్ర పార్టీ…

24 గంటల విద్యుత్ సరఫరా హామీ అమలు చేయాలని డిమాండ్ విద్యుత్ డీఈకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు, రైతులు మంథని, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: బీజేపీ రాష్ట్ర పార్టీ…

వ్యాపార నిర్వహణ సులభతరం చేయడమే ప్రధాన లక్ష్యం హైదరాబాద్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శనివారంతో…

ఎలిగేడుకు నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు మార్కెట్ పాలకవర్గం నియామకం — చైర్మన్గా పొట్యాల రమేష్ పెద్దపల్లి, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల రైతులకు ప్రభుత్వం…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రోత్సాహంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముత్తారం, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల…

హైదరాబాద్లో పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం హైదరాబాద్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: హైదరాబాద్లోని రాజమౌలాలో గల పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి…

ఈద్గా మైదానంలో ‘నమాజ్-ఎ-ఇస్తిస్కా’ నిర్వహణ దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: దేవరకొండ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు పచ్చగా కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ దేవరకొండ…

చుక్కల్లోకెక్కిన చక్కనోడు... నీ జ్ఞాపకాలతోనే జీవిస్తాం కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ సంస్మరణ సభలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నివాళులు దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: “అభి... నువ్వు…

ఎన్నాళ్లకు గుర్తొచ్చావా వాన...! దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడల్లా వర్షం కోసం ఎదురుచూస్తూ మూడు నెలలుగా ఆశగా చూసిన దేవరకొండ ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది.…

నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ను పరిశీలించిన MSS Law College 40+ మంది విద్యార్థులు హైదరాబాద్, సెప్టెంబర్ 12: న్యాయాన్ని పుస్తకాల్లో చదవడంతో పాటు, న్యాయస్థానంలో అది ఆచరణలో ఎలా…

నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ను పరిశీలించిన MSS Law College 40+ మంది విద్యార్థులు హైదరాబాద్, సెప్టెంబర్ 12: న్యాయాన్ని పుస్తకాల్లో చదవడంతో పాటు, న్యాయస్థానంలో అది ఆచరణలో ఎలా…