
గణేష్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
మండపాలు, విగ్రహాలు, నిమజ్జనం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్…


మండపాలు, విగ్రహాలు, నిమజ్జనం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్…

ఆలయ అభివృద్ధి పనులపై సంతృప్తి.. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి ధర్మపురి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి…

పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలకు 50 బెంచీలు అందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్గటూరు, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక…

రూ.లక్ష విలువైన నిర్మాణ సామగ్రి అందజేత రామగిరి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రామగిరి మండలం బేగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయానికి పాశం కొమురయ్య, గోవిందుల స్వామి కలిసి సుమారు…

సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: నల్లగొండ మున్సిపల్ కమిషనర్ నల్లగొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): బీసీ మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు…

శనివారం శివ సాయి గార్డెన్స్లో నిర్వహణ దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణానికి చెందిన గాజుల రాజేష్, ఉషారాణి దంపతుల కుమారుడు కీర్తిశేషులు గాజుల అభినవ్ రాజ్ సంస్మరణ సభను…

అభినందించి ప్రోత్సహిస్తున్న అలెక్స్ అకాడమీ నిర్వాహకుడు మాతంగి వంశీ దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దేవరకొండకు చెందిన విద్యార్థి ఎండీ మైనుద్దీన్ క్రికెట్లో రాణిస్తున్నాడు.…

పోలీసుల చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధం: జనసేన పార్టీ నాయకులు దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం సీనియర్ నాయకుడు కొర్ర చందు నాయక్ను హౌస్ అరెస్ట్…

అయుష్ 24 న్యూస్ / మంథని మంథని, సెప్టెంబర్ 10: మంథని మండలం గుంజపడుగు గ్రామంలో గురువారం ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దండెవేన సంధ్యా బానేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా…

నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలి: మంథని పోలీసులు మంథని, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ఉత్సవాలను…