
రేపు మెదక్లో పీఏసీ ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశం
వినాయక ఫంక్షన్ హాల్లో సమావేశం.. వెల్కమ్ బోర్డు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ మెదక్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: మెదక్ పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో ఈ నెల 24వ తేదీ…

వినాయక ఫంక్షన్ హాల్లో సమావేశం.. వెల్కమ్ బోర్డు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ మెదక్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: మెదక్ పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో ఈ నెల 24వ తేదీ…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పరిగి, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పరిగి నియోజకవర్గ పరిధిలోని పరిగి, కుల్కచర్ల, దోమ మండలాల్లో నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే…

భాకాపూర్లో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం పూడూరు, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పూడూరు మండలం భాకాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే,…

దోమ, పూడూరు మండలాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. కొడంగల్లో SIR-2పై అవగాహన సదస్సు పరిగి, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.…

నిజ నిర్ధారణతో వార్తలు ప్రచురించే జర్నలిస్టులపై అక్రమ కేసుల విషయంలో కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన ఒక కీలక న్యాయ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలను…

పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు అయుష్ 24 న్యూస్: పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “వచ్చే…

విద్యార్థులతో సమస్యలు, విద్యాభ్యాసంపై ఆరా.. వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం టేకులపల్లి, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య టేకులపల్లి మండలం గోలియాతండ గ్రామపంచాయతీ…

ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా దేవరకొండలో ఎస్ఎఫ్ఐ క్యాండిల్ ర్యాలీ దేవరకొండ, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: కొండమల్లేపల్లి ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య ఘటనపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి…

నాగార్జున సాగర్కు నీరు విడుదల చేయాలి.. ఏఎంఆర్పీ నీటితో స్థానిక చెరువులు, కుంటలు నింపాలి: మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ, ఆగస్టు 21 — అయుష్ 24 న్యూస్:నీటి విషయంలో తెలంగాణ…

ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ వ్యవహారాలపై చర్చ న్యూఢిల్లీ, ఆగస్టు 21 — అయుష్ 24 న్యూస్:అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గేను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్…