🕊️ చందా వీరయ్య గారి పార్థివ దేహానికి నివాళులుకరకగూడెం
ఆగస్టు 8: కరకగూడెం మండలం శిరిమెళ్ల గ్రామానికి చెందిన కీర్తిశేషులు చందా వీరయ్య గారి పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.నివాళులర్పించిన వారిలో TS ATF రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి, శ్రీ మోకాళ్ల శ్రీనివాసరావు–రాధ దంపతులు, శ్రీమతి, శ్రీ పాయం వెంకట రత్నం, శ్రీమతి పూనెం కళావతి తదితరులు ఉన్నారు.📍 శిరిమెళ్ల గ్రామం, కరకగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకీర్తిశేషులు చందా వీరయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

